31 అక్టోబర్ 2025

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సన్మానించారు.

మాదాపూర్‌లోని టి-హబ్ గేట్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సైబరాబాద్ పోలీసులు “ఏక్తా దివాస్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఫిట్‌నెస్,సామరస్యం. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి మనం కలిసి రండి” అనే థీమ్‌తో 2 కిలోమీటర్ల “రన్ ఫర్ యూనిటీ” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని. రితిరాజ్, ఐపీస్, డీసీపీ మాదాపూర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఎడిసిపి ఉదయ్ రెడ్డి, ఎసిపి సిహెచ్. శ్రీధర్, మియాపూర్ ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, మాదాపూర్ జోన్ ఇన్స్పెక్టర్లు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

150 వ జయంతి సందర్భంగా పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు... బిజెపి నేత కొత్తపల్లి పద్మ.

 భారత మాజీ ఉప ప్రధాని  ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఫతే మైదాన్ బషీర్బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పరువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రంగారెడ్డి జిల్లా నాయకురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వేలాది మంది మహిళా కార్యకర్తలు  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అన్ని కులాల వారికి న్యాయం జరిగే చట్టాలను అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు, ఉమ్మడి రాష్ట్రాలను సైతం లెక్కచేయకుండా అభివృద్ధి తన లక్ష్యంగా భావించారు.
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో ప్రచారాన్ని వేగవంతం చేశారు, కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు, కిరాణా షాపులు, ఇండ్లలోకి వెళ్లి  మహిళలకు పూసగుచ్చినట్లు  కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాంటి సమయంలో  బిజెపి మనకు అహర్నిశల అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు, ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లిన మహిళలకు పూసగుచ్చినట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను  ఓటర్లకు గుర్తుండేలా చెబుతున్నారు,


మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

29 అక్టోబర్ 2025

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం... బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ..

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం... బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ..


జూబ్లీహిల్స్ ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థి లంకల దీపక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని బిజెపి సీనియర్ నాయకురాల్లో కొత్తపల్లి పద్మ తెలిపారు. రాజేంద్రనగర్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని భీమా వ్యక్తం చేశారు. ఎండ వానను సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

27 అక్టోబర్ 2025

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది,

సీఎం రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో  హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా  కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆదివారం మధురానగర్ డివిజన్లో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు.ఆయనతోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు స్థానిక నాయకులు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుందని వారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.జూబ్లీహిల్స్  ఉప ఎన్నిక లో కార్యకర్తలు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

22 అక్టోబర్ 2025

సైబరాబాద్ పోలీస్, ఎస్సి ఎస్సి సైబరాబాద్ సీపీవోలో మెగా రక్తదాన శిబిరం...653 యూనిట్ల రక్తం సేకరణ.


పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మెడికోవర్ హాస్పిటల్స్. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో “రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి” అనే నినాదంతో జరిగింది  ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, ఐపీఎస్‌., రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. మేడ్చల్ డీసీపీ ఎన్ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఐపీఎస్‌ తదితరులు రక్తదానం చేశారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews


17 అక్టోబర్ 2025

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న బీసీ నేతలు శేరిలింగంపల్లి.


ఈనెల 18వ తేదీన  బీసీ నాయకులు  సంఘటితమై  బందుకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా. శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు  రామచంద్రరామచంద్రర్ యాదవ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం చందానగర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కోమీరి శెట్టి సాయిబాబా. రంగారెడ్డి జిల్లా సగర సంగం అధ్యక్షులు శేఖర సా రంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు శేఖర సగర. శేరిలింగంపల్లి 106 డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. బీసీ నాయకులు  సుప్రజా ప్రవీణ్. రామకృష్ణ. భక్తరాజు. లతోపాటు. అనంతరం బీసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ శనివారం నిర్వహించే బందుకు అన్ని సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.

Sr Reproter Raju
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews