పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్లో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, మెడికోవర్ హాస్పిటల్స్. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో “రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి” అనే నినాదంతో జరిగింది ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. మేడ్చల్ డీసీపీ ఎన్ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఐపీఎస్ తదితరులు రక్తదానం చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి