26 నవంబర్ 2025

గుల్మోహర్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన మీడియాను అడ్డుకున్న లక్ష్మీనరసింహ.

గుల్మహార్ పార్క్ కమిటీని రద్దు చేయాలని మీడియా డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కే.బి. రాజు  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో జరుగుతున్న అవకతవకలపై అర్హులైన లబ్ధిదారులను  మీడియా ప్రశ్నించడానికి వెళితే  నన్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గుల్మోహన్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడని నాతో పాటు మరో 15 మంది ఉన్నారని మీడియా రిపోర్టర్ పై వాగ్వివాదానికి దిగాడు. ఆయన ఎలాంటి వేతనాలు తీసుకోకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సేవ చేస్తున్నానని నాకు మరో 14 మంది వెంబడి ఉన్నారని వాళ్లందర్నీ పిలిపిచ్చి మిమ్మల్ని వెళ్లగొడతారని బెదిరింపులకు గురిచేశాడు. ఈయన వాలకం చూస్తుంటే  ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పక్క అవినీతి జరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పటి కెసిఆర్ ప్రభుత్వము కొంతమందికి ఇండ్లు కేటాయించింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.  హౌసింగ్ బోర్డ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్. నేటి వరకు పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. వృధాగా పట్టా సర్టిఫికెట్లు లేకుండా హౌసింగ్ బోర్డ్ అధికారుల చేత మ్యామ్యాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కబ్జా అయినట్లు విశ్వాసం  సమాచారం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో  సెక్యూరిటీ గార్డులకు తగిన వేతనాలు లేక సతమతమవుతున్నారు. గుల్మోహన్ పార్కులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇప్పటికీ  జనరేటర్ రెండు ఉన్నాయని. దాని పవర్ సరిపోకపోవడంతో  లిఫ్టులు పనిచేయడం లేదని అందులో ఉండే వ్యక్తి తెలిపాడు. లబ్ధిదారులు లబ్ధిదారులు దిగిపోవడాని లిఫ్టులు పనిచేయడం లేదని అందులో పనిచేసే సిబ్బంది తెలిపాడు. ఎండాకాలంలో లబ్ధిదారులకు నీటి కొరత ఏర్పడుతుందని కమిటీ సభ్యుడు కోరాడు. వీళ్లను కూడా లెక్క చేయకుండా లక్ష్మీనరసింహ  అనే వ్యక్తి తప్పుడు సమాధానాలు చెప్పడంతో డబుల్ బెడ్ రూమ్ లో ఉన్న సమస్యలను చెప్పలేక మీడియాను తప్పుదోవ పట్టించాడు. ఇలాంటి తప్పుడు మాటలు ఎందుకు చెబుతున్నావ్ అని అడిగితే  నేను అన్ని మీడియాలకు తెలుసని బుస కొడుతున్నాడు. అనేక సమస్యలతో ఉండి కూడా  అక్కడ ఇండ్లు పూర్తిగా నిండిపోవడంతో అసలు ఇలాంటి వారిని ఎవరు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని  కమిటీని రద్దు చేసి  మీడియాను బయటికి వెళ్లాడా వెళ్లగొట్టడానికి ప్రయత్నించిన లక్ష్మీ నరసింహను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామని మీడియా డిమాండ్ చేసింది.

Raju Sr Reproter

RR District

19 నవంబర్ 2025

గోపి చెరువు నాలా కబ్జా.! కట్టను కబ్జా చేసిన రాజకీయ నేతల దోస్తులు.!

గోపి చెరువు నాలా కబ్జా.! కట్టను కబ్జా చేసిన రాజకీయ నేతల దోస్తులు.!
కండ్లు మూసుకున్న కార్పొరేటర్...
 హైడ్రా కమిషనర్ పర్యవేక్షణ లోపం...
కబ్జాలను తొలగిస్తారా... ప్రజలనే తొలగించ మంటరా...
 చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కన్నుమూసి కన్ను తెరిచే లోపే కబ్జాలకు గురి చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు, కార్పోరేటర్లు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ లోపం కారణంగా గోపీ చెరువు ఎక్కడికక్కడే కనుమరుగవుతుంది. 2017 నుండి ఈ చెరువును ఒక ప్రక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. మరోపక్క పాపి రెడ్డి కాలనీ ప్రజలు. మరోపక్క రాజకీయ నాయకుల అండదండలతో  గోపి చెరువు కనుమరుగవుతున్న నేటి వరకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తూతూ మంత్రంగా పరిపాలన వ్యవస్థ నడుస్తుంది తప్ప. ఇక్కడ ఎంత అవినీతి జరిగినా నేటి వరకు పట్టించుకున్న పాపాన్న పోలేదని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు, ఎక్కడ చూసినా అవినీతికి నిలయంగా శేరిలింగంపల్లి 106 డివిజన్  రాజీవ్ గృహకల్ప, పాపి రెడ్డి కాలనీ, గోపి నగర్ ప్రజలు ప్రభుత్వ భూములను నాలాలను దర్జాగా గోపి చెరువులో మట్టి పోసి దాంట్లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టిన అవగాహన లేని కార్పోరేటర్ నిర్లక్ష్యం వల్లనే చెరువు పరిస్థితి రెంటికి చెడిన రేవడిల తయారయిందని ప్రజలు ముక్కు మీద  వేలేసుకుంటున్నారు. రాజీవ్ గృహకల్పలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిన అగ్నిమాపక వాహనం కూడా రాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు ఎక్కుబిక్కు నా అల్లాడిపోయే పరిస్థితులు బిక్కుబిక్కునా అల్లాడిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితులలో వర్షాలు బాగా పడడంతో గోపీచంద్వర్షాలు బాగా పడడంతో గోపీ చెరువు నిండుకుండలా తలపించి లింగంపల్లి అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో నీరు నిండిపోయి ప్రతిసారి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న అవగాహన లేని కార్పొరేటర్ జిహెచ్ఎంసి సిబ్బంది జోనల్ కమిషనర్. ఎమ్మెల్యే తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఇక్కడి ప్రజలు  ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని  గోపీ చెరువులోకి వచ్చే నీటి పైన ఉన్న నాళాలపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ నిర్మాణాలను శేరిలింగంపల్లి ఎమ్మార్వో. జోనల్ కమిషనర్ స్పందించి రోడ్లకు ఇరువైపులా ఉన్న డబ్బాలతో పాటు  గోపి చెరువు నాలాల పైన కట్టిన బిల్డింగులను కూల్చివేసి  గోపి చెరువును ఆదుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఇండ్ల ముందు నిరాహార దీక్షలు చేపడతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అడ్డగోలు నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోని ఎమ్మెల్యే. కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి ప్రశ్నించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Raju Sr Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

14 నవంబర్ 2025

బిజెపి కాంగ్రెస్. బి. ఆర్. ఎస్ ల గెలుపు వివరాలు. జూబ్లీహిల్స్ నుండి లైవ్....

 జూబ్లీహిల్స్  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాత్రి పగలు లెక్కచేయకుండా ముమ్మరంగా ప్రచారం చేపట్టడం ఆయన విజయానికి గెలుపుకు సోపానాలు.  టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే మాగంటి సునీత ఓటమికి కారణాలుగా అన్ని పార్టీల వివరాలను విశ్లేషిస్తే  ఓటర్లు ఎక్కడ డబ్బులు తీసుకున్న గాని ఓటు మాత్రం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. ఇప్పటికే నవీన్ యాదవ్ కు 19 ఇప్పటికే నవీన్ యాదవ్ కు 19619 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. 19,619 వేల ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీ రామరావు విపరీతంగా ఆరోపణలు చేయడమే ప్రజల అదృష్టలో పడింది. మాగంటి సునీత గెలిచినప్పటికిని కేటీఆర్ ఇవే వరల్డ్ మాటలు మమ్మల్ని కూడా తిడతాడని ప్రజలు ఈ బుద్ధి చెప్పారని తెలుస్తోంది. మరి నువ్వే వివరాలు కాసేపట్లో తెలుసుకుందాం. ఇప్పటికే ఒక రౌండ్ కు ఆదిక్యం ముందుకు సాగుతా ఉంది. నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు జరుపుకుంటున్నారు కార్యకర్తలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి. అన్ని వివరాలతో మీ ముందుకు తీసుకువస్తున్నారు

Raju Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

11 నవంబర్ 2025

జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి..

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు జై మా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే అభ్యర్థి ముందంజలో ఉన్నాడని డిమా వ్యక్తం చేస్తున్నారు.
Raju Sr Reporter
Ragan Reddy District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

అపరిశుభ్రతకు నిలయంగా మార్చిన రాజీవ్ గృహకల్ప ఇంటి యజమానులు...

 రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106 డివిజన్లో ని రాజువ్ గృహకల్పలో ఇండ్ల ముందే చెత్త కుప్పలు. పురుగులు పడ్డ నీరు కొన్ని నెలల నుండి డబ్బాలలో నిలువ ఉంచడంతో దోమల వాలిపోయాయని గుర్తించిన శాంటామాలాజీ  సిబ్బందిని జిహెచ్ఎంసి అధికారిని తేజస్విని వారంలో రెండుసార్లు దోమల నివారణ కోసం స్ప్రే చేయడానికి సిబ్బందిని పంపించి కాలనీవాసలో అపరిశుభ్రంగా ఉండకూడదని తగిన సూచనలు ఇచ్చి నీటిని నిలవ ఉంచకూడదని అవగాహన కల్పించారు.

Raju Sr Reporter
Ranga Reddy District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

08 నవంబర్ 2025

చందానగర్ మెయిన్ రోడ్డులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...


మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

SR Reporter Raju
RR Dist Incharge

జూబ్లీహిల్స్ లో బీజేపీ జోరుగా ప్రచారం

జూబ్లీహిల్స్ లో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదిపారంతో ప్రచారం ముగిస్తుంది కాబట్టి. ఈరోజు ప్రచారాన్ని వేగం వంతంగా చెయ్యడం లేదు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

04 నవంబర్ 2025

జూబ్లీహిల్స్ బిజెపి నియోజకవర్గ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసిన శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్...


 జూబ్లీహిల్స్ నియోజకవర్గం దీపక్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే  మారబోయిన రవికుమార్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఆయన వెంబడి శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపల్లి పద్మ. మేరీ సాలో మూన్. రాఘవేంద్రరావు.షేక్ పేట డివిజన్ అధ్యక్షులు రాకేష్. మంగళవారం ఉదయం బిజేఆర్ కాలనీ. అంబెడ్కర్ నగర్ కాలనీ. లక్ష్మీ నగర్ కాలనీలలో డబ్బులతో కాలనీలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో ఇంటింటా తిరిగి బిజెపి అభ్యర్థి స్టిక్కర్లను అతికించారు. అనంతరం మారబోయిన రవికుమార్ యాదవ్ కాలనీలోని ప్రజలకు బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews  #telugufocustv #telugufocustvnews
RAJU - Sr Reporter - RR Dist