26 నవంబర్ 2025

గుల్మోహర్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన మీడియాను అడ్డుకున్న లక్ష్మీనరసింహ.

గుల్మహార్ పార్క్ కమిటీని రద్దు చేయాలని మీడియా డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కే.బి. రాజు  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో జరుగుతున్న అవకతవకలపై అర్హులైన లబ్ధిదారులను  మీడియా ప్రశ్నించడానికి వెళితే  నన్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గుల్మోహన్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడని నాతో పాటు మరో 15 మంది ఉన్నారని మీడియా రిపోర్టర్ పై వాగ్వివాదానికి దిగాడు. ఆయన ఎలాంటి వేతనాలు తీసుకోకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సేవ చేస్తున్నానని నాకు మరో 14 మంది వెంబడి ఉన్నారని వాళ్లందర్నీ పిలిపిచ్చి మిమ్మల్ని వెళ్లగొడతారని బెదిరింపులకు గురిచేశాడు. ఈయన వాలకం చూస్తుంటే  ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పక్క అవినీతి జరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పటి కెసిఆర్ ప్రభుత్వము కొంతమందికి ఇండ్లు కేటాయించింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.  హౌసింగ్ బోర్డ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్. నేటి వరకు పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. వృధాగా పట్టా సర్టిఫికెట్లు లేకుండా హౌసింగ్ బోర్డ్ అధికారుల చేత మ్యామ్యాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కబ్జా అయినట్లు విశ్వాసం  సమాచారం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో  సెక్యూరిటీ గార్డులకు తగిన వేతనాలు లేక సతమతమవుతున్నారు. గుల్మోహన్ పార్కులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇప్పటికీ  జనరేటర్ రెండు ఉన్నాయని. దాని పవర్ సరిపోకపోవడంతో  లిఫ్టులు పనిచేయడం లేదని అందులో ఉండే వ్యక్తి తెలిపాడు. లబ్ధిదారులు లబ్ధిదారులు దిగిపోవడాని లిఫ్టులు పనిచేయడం లేదని అందులో పనిచేసే సిబ్బంది తెలిపాడు. ఎండాకాలంలో లబ్ధిదారులకు నీటి కొరత ఏర్పడుతుందని కమిటీ సభ్యుడు కోరాడు. వీళ్లను కూడా లెక్క చేయకుండా లక్ష్మీనరసింహ  అనే వ్యక్తి తప్పుడు సమాధానాలు చెప్పడంతో డబుల్ బెడ్ రూమ్ లో ఉన్న సమస్యలను చెప్పలేక మీడియాను తప్పుదోవ పట్టించాడు. ఇలాంటి తప్పుడు మాటలు ఎందుకు చెబుతున్నావ్ అని అడిగితే  నేను అన్ని మీడియాలకు తెలుసని బుస కొడుతున్నాడు. అనేక సమస్యలతో ఉండి కూడా  అక్కడ ఇండ్లు పూర్తిగా నిండిపోవడంతో అసలు ఇలాంటి వారిని ఎవరు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని  కమిటీని రద్దు చేసి  మీడియాను బయటికి వెళ్లాడా వెళ్లగొట్టడానికి ప్రయత్నించిన లక్ష్మీ నరసింహను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామని మీడియా డిమాండ్ చేసింది.

Raju Sr Reproter

RR District

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి